చేకూరపాడు ఉన్నత పాఠశాల మొదటి వ్యవస్థాపక సభ్యుల కమిటీ సమావేశం శ్రీ వేణు గోపాల స్వామి వారి దేవాలయం ఆఫీసులో తేదీ 07 -09 -1961న ఏర్పాటు చేసుకోవడము జరిగింది.
వ్యవస్థాపక కమిటీ సభ్యులు
ఈ మొదటి సమావేశం లో శిరిగిరి బైరాగి గారిని తాత్కాలిక అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ క్రింది కార్య నిర్వాహక వర్గాన్ని ఎన్నుకొన్నారు
ఈ సభ్యులెవరూ ప్రస్తుతం జీవించి లేరు. అందరూ కీర్తిశేషులయ్యారు. వారు స్థాపించిన పాఠశాలలో కొన్ని వందలమంది విద్యార్థులు ఇప్పటికీ చదువుకొంటూనే ఉన్నారు. వారి జన్మ ధన్యమయింది.